VMRRNews// ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ లో ఉద్రిక్తత




 ఖమ్మం : ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆనంద్ అనే యువకుడి మృతికి డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమనే అనుమానంతో కైకొండాయి గూడెం గ్రామస్తులు అతడిపై దాడికి యత్నించారు. గ్రామస్తులు కారును ధ్వంసం చేశారు. భయంతో రామ్మూర్తి నాయక్ ప్రభుత్వ పాఠశాలలో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తెచ్చే  ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఉద్రిక్తత ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


No comments:

Post a Comment

Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...